శ్రీలీలకు అవమానమా? ముంబై ఈవెంట్లో వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలకు ముంబైలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారగా, నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని దివ్యాజ్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ముంబైలోని ఎస్వీపీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ నటులు షాహిద్ […]
Read More