‘ఓ.! సుకుమారి’ సెన్సార్ పూర్తి.. జూలై 17న పాన్ ఇండియా రిలీజ్
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గ్రామీణ కుటుంబ వినోదభరిత చిత్రం ‘ఓ.! సుకుమారి’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న శివం భజే తర్వాత అదే బ్యానర్ నుంచి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, […]
Read More